పోలీస్ సిబ్బంది భద్రతకు 25 మొబైల్ సేఫ్టీ టన్నెళ్లు : డీజీపీ
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కోసం పోలీస్శాఖ మొబైల్ సేఫ్టీ టన్నెళ్లు తెచ్చింది. పోలీస్ సిబ్బంది రక్షణకు మొబైల్ సేఫ్టీ టన్నెళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ మహేందర్రెడ్డి తెలిపారు. డీజీపీ కార్యాలయం, రాచకొండ కమిషనరేట్లో ఇప్పటికే మొబైల్ సేఫ్టీ టన్నెళ్లు ఏ…